Package of Practices
Package of Practices
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 15:00
విత్తనమోతాదు ఎకరానికి
• నాటడానికి 20-25 కిలోలు,
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:58
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:53
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:49
ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా మండలంలోకి వచ్చే జిల్లాలు
• శ్రీకాకుళం
• విజయనగరం మరియు
• విశాఖపట్నం
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:45
1. వెన్నులో కనీసం 75 % గింజలు పక్వానికి వచ్చినప్పుడు కోత కోయాలి. సరిగా పక్వానికి రాకముందు కోసినట్లయితే గింజలు జీవ శక్తిని కోల్పోతాయి.
2. కోసిన పంటను పొలంలోనే 2-3 రోజులు ఆరబెట్టాలి
3. ధాన్యం నూర్చి, తూర్పారబట్టాక ధాన్యంలో ఇతర పదార్ధాలేమీ లేకుండా చూసుకోవాలి.
4. గింజలోని తేమ 13 శాతానికి తగ్గేవరకూ తూర్పారబట్టిన ధాన్యాన్ని ఎండలో ఆరబెట్టాలి.
5. ధాన్యాన్ని తక్కువ ఆరబెట్టినా, ఎక్కువ ఆరబెట్టినా ప్రాసెస్సింగ్ సమయంలో గింజ విరిగిపోతుంది.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:33
1. ఎలుకలబెడద అధికంగా ఉన్న ప్రాంతాలలో ఎలుకల నివారణ :
• ఎలుక బొరియలను నాశనం చేసి వాటిపై నిఘా ఉంచాలి.
• గట్ల సంఖ్యను మరియు పరిమాణాన్ని తగ్గించడం.
• ఒక ప్రాంతంలో విత్తుకోవడం, ఊడ్చడం ఒకేసారి ముగించాలి.
• దమ్ములు పూర్తీ అయిన తర్వాత, నాట్లు వేసిన ఒక నెల వరకు ఎకరానికి 20 చొప్పున ఎలుక బుట్టలను అమర్చాలి.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:27
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:23
పూత తర్వాత దశలో
సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్.) :
• ఈనిక దశలో సిఫార్సు చేసిన మందులను వాడాలి.
కట్వర్మ్స్ (మొక్కలను కోరికివేసే గొంగళి పురుగులు) :
• పొలానికి నీరుపెట్టి సాయంకాలం వేళల్లో ఈ మందులు లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి - డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + ఎండోసల్ఫాన్ 2.0 మీ.లీ. (లేదా) డైక్లోర్వాస్ 1.0 మి.లీ. + క్లోరోపైరీఫాస్ 2.5 మీ.లీ.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:21
అంకురందశనుండి ఈనిక దశవరకు
సుడి దోమ (బి.పి.హెచ్. / డబ్ల్యు.బి.పి.హెచ్). :
• ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా మొనోక్రోటోఫాస్ 2.2 మీ.లీ. లేదా ఎతోఫెన్ ప్రాక్స్ 2.0 మీ.లీ. లేదా ఫేనోబ్యుకార్బ్ 2.0 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి .లీ. లేదా థయామేథోక్సాం 0.2 గ్రా లేదా బ్యుప్రోఫ్యుజిన్ 1.6 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి.
• మొక్కల అడుగు భాగం బాగా తడిచేలా మందును (ఎకరానికి 200 లీ. ద్రవం) పిచికారీ చెయ్యాలి.
• పురుగు మందులను, సింథటిక్ పైరెత్రాయిడ్స్ ను కలిపి పిచికారీ చేయకూడదు.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 14:16
దుబ్బు చేసే సమయంలో:
కాండం తొలుచు పురుగు, తామర పురుగులు మరియు హిస్పా:
• మొనోక్రోటోఫాస్ 36 ఎస్.ఎల్. 1.6 మీ.లీ. లేదా క్లోరోపైరీఫాస్ 20 ఇ.సి. 2.5 మీ.లీ. లేదా ఫాస్ఫామిడాన్ 40 ఎస్.ఎల్. 2.0 మీ.లీ. లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి
ఉల్లికోడు పురుగు:
• ఫోరేట్ 10 జి హెక్టారుకు 12.5 కిలోల చొప్పున లేదా కార్బోఫ్యురాన్ 3 జి హెక్టారుకు 25 కిలోల చొప్పున నాటిన 15 రోజులకు 1-2 అంగుళాల లోతు నీటిని నిలువగట్టి వేయాలి.
ఆకు ముడత పురుగు:
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 13:48
1. సస్య రక్షణ చర్యలు రెండు రకాలు
• యాజమాన్య పద్ధతులు
• రసాయనిక మందులతో నియంత్రణ
2. రసాయనిక పద్ధతిలో నివారణ, పంట యొక్క వివిధ దశలలో, అంటే దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశ నుండి ఈనిక దశవరకు, మరియు పూత దశ తర్వాత చేపట్టవచ్చు.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 13:05
పోషకాల యాజమాన్యం:
• రసాయన ఎరువులతో బాటు సేంద్రీయ ఎరువులను, జీవన ఎరువులను సమతుల్యమైన పద్ధతిలో వాడి భూసారం మరియు వరి పంట ఉత్పాదకత పెంచి, పోషించవచ్చు.
• సిఫార్సు చేసిన నత్రజనిలో 25 -50 % నత్రజనిని పచ్చిరొట్ట పైర్ల ద్వారా, కంపోస్టు, దిబ్బెరువు, కోళ్ళ పెంట వంటివాటి ద్వారా అందచేస్తే స్థిరమైన దిగుబడులు వస్తాయి.
• పొలంలో జీలుగ, జనుము, పిల్లిపెసర లేక మినుములు, పెసలు వంటి అపరాల పంటల అవశేషాలను పచ్చి రొట్టగా వేస్తే భూసారం, ఉత్పాదకత పెరుగుతాయి.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 13:03
ఎ) నారుమడికి సిఫార్సు చేసిన ఎరువులు
- ఆరోగ్యకరమైన నారు కొరకు దుక్కిలో ప్రతి 100 చ. మీ.
|
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:59
కలుపు యాజమాన్యం:
• ముఖ్యంగా నాటిన 45 రోజులవరకూ పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
• కూలీలు వీలుగా దొరికే ప్రాంతాల్లో నాటిన 20 రోజులకొకసారి, 40 రోజులకొకసారి చేత్తో కలుపు తీయించాలి.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:58
నీటి యాజమాన్యం:
• సక్రమమైన నీటి యాజమాన్యంతో పైరు పిలకలు బాగా తొడిగి, పోషకాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటుంది. కలుపు ఉధృతి కూడా తగ్గుతుంది.
• నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా (1 -2 సెం.మీ. మందం) ఉండాలి.
• నాటిన తరువాత, మొక్కలు నిలదొక్కుకునే వరకూ 5 సెం.మీ. లోతు నీరు నిలగట్టాలి.
• పైరు దుబ్బుచేసే సమయంలో పొలంలో నీరు పలుచగా, అంటే 2-3 సెం. మీ. లోతు ఉండాలి.
• అంకురం దశ నుండి గింజ గట్టిపడే వరకూ (కోతకు 10 రోజుల ముందు వరకూ) నీరు 5 సెం.మీ. లోతుండాలి.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:57
ప్రధాన పొలం :
• ప్రధాన పొలం తయారీకి ముందు వేసవి మధ్యలో భూమిని ఒకటిరెండుసార్లు దున్నాలి. దీనివలన కలుపు మొక్కల వేళ్ళు వెలికి వచ్చి కలుపు మొక్కలు అదుపులో ఉంటాయి. పలు చీడ పీడల గుడ్ల సముదాయాలు, నిద్రావస్థలో ఉన్న దశలూ ఎండబారిన పడతాయి. వేసవి దుక్కుల వలన వేసవిలో లభించిన తేమను కూడా నేల పట్టి ఉంచుకుంటుంది.
• కాలువల ద్వారా నీటి వసతి ఉన్న ప్రాంతాలలో పచ్చిరొట్ట ఎరువులు వేయడం చాలా మంచిది.
• నారు నాటడానికి 15 రోజుల ముందు నుండీ మురగ దమ్ము చేయడం మొదలు పెట్టాలి.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:55
నారుమడి యాజమాన్యం (మాగాణి భూముల్లో):
• నీరు పెట్టడానికి, తియ్యడానికి వీలుగా ఉండే భూమిని ఎంచుకోవాలి.
• విత్తడానికి ఒక నెల ముందుగానే నారుమడిని సిద్ధం చేసుకోవాలి.
• నారుమడిని వేసవిలో రెండుసార్లు దున్ని, ఆ తర్వాత 5-6 రోజుల వ్యవధితో 3 -4 దఫాలు దమ్ము చేయాలి.
• ఆఖరి దమ్ము తర్వాత భూమిని చదును చేసి, నీరుపెత్తదానికి, తియ్యడానికి వీలుగా కాలువలు ఏర్పరుస్తూ మీటరు వెడల్పున, అనుకూలమైన పొడవున ఎత్తుగా మళ్ళు చేసుకోవాలి.
• నేల స్వభావాన్ని మెరుగుపరిచేందుకు బాగా చివికిన పశువుల ఎరువు/ కంపోస్టు 5 సెంట్లకు 200 కిలోల చొప్పున వేయాలి.
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:53
విత్తనమోతాదు ఎకరానికి:
• నాటడానికి 20-25 కిలోలు,
• నేరుగా విత్తడానికి 16-20 కిలోలు,
• శ్రీ పద్ధతికి 2 కిలోలు
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:50
రకం
|
కాలం(రోజులలో)
|
దిగుబడి
(ఎకరానికి
టన్నులలో)
|
చీడపీడలు
తట్టుకోగ
|
Contributed by rkmp.drr on Tue, 2011-11-22 12:45
Copy rights |
Disclaimer |
RKMP Policies